దూరవిద్య బీఈడీలో 112 సీట్లు మిగులు | 112 seats not fill in B.Ed colleges distance education | Sakshi
Sakshi News home page

దూరవిద్య బీఈడీలో 112 సీట్లు మిగులు

Feb 23 2015 2:09 AM | Updated on Sep 2 2017 9:44 PM

ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్య బీఈడీ కోర్సులో 112 సీట్లు మిగిలినట్లు పీజీ అడ్మిషన్స్ డెరైక్టర్ ప్రొ.గోపాల్‌రెడ్డి తెలిపారు.

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్య బీఈడీ కోర్సులో 112 సీట్లు మిగిలినట్లు పీజీ అడ్మిషన్స్ డెరైక్టర్ ప్రొ.గోపాల్‌రెడ్డి తెలిపారు. ఆదివారం జరిగిన మొదటి విడత కౌన్సెలింగ్‌లో 500 సీట్లకు గాను 388 సీట్లు భర్తీ అయినట్లు చెప్పారు. మిగిలిన సీట్లను రెండో విడత కౌన్సెలింగ్‌లో భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. మే  1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement