ముగిసిన విశాఖ ఉత్సవ్‌ | vizag utsav celebrations ended | Sakshi
Sakshi News home page

ముగిసిన విశాఖ ఉత్సవ్‌

Feb 5 2017 10:16 PM | Updated on Sep 5 2017 2:58 AM

విశాఖపట్టణం ఉత్సవ్‌ వేడుకలు ఆదివారం ముగిశాయి.

విశాఖపట్టణం: విశాఖపట్టణం ఉత్సవ్‌ వేడుకలు ఆదివారం ముగిశాయి. వేడుకలకు మంత్రి గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. వేడుకల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను అలరించాయి. ఉత్సవ్‌ జరుగుతున్న సమయంలో కరెంటు నిలిచిపోయింది. దీంతో మంత్రి గంటా శ్రీనివాసరావు చీకట్లోనే ప్రసగించాల్సి వచ్చింది. కరెంటు సదుపాయం లేకపోవడంతో కొన్ని కార్యక్రమాలను అర్ధాంతరంగా ముగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement