నేటి నుంచి మూడు రోజుల్లో లక్ష మొక్కలు నాటాలని టీఎస్ సర్కారు నిర్ణయం
♦ నేటి నుంచి మూడు రోజుల్లో లక్ష మొక్కలు నాటాలని టీఎస్ సర్కారు నిర్ణయం
హైదరాబాద్ నుంచి ఆలంపూర్ వరకు భారీ హరితహారం
పాల్గొననున్న మంత్రులు జోగు రామన్న, జూపల్లి, లక్ష్మారెడ్డి
♦నేడు మాజీ ఎంపీ ఉండవల్లి రచించిన 'విభజన కథ' ఆవిష్కరణ
'విభజన కథ' పుస్తకాన్ని ఆవిష్కరించనున్న జస్టిస్ చలమేశ్వర్
♦ హైదరాబాద్: ఇవాళ ఆర్టీసీ కళాభవన్లో చేనేత వృత్తి కార్మికుల సదస్సు
దత్తాత్రేయ అధ్యక్షతన ఉదయం 10 గంటలకు సదస్సు ప్రారంభం
♦ ఇవాళ సెంట్రల్ టెట్
హైదరాబాద్లో 15 పరీక్షా కేంద్రాలు, తెలంగాణ నుంచి హాజరుకానున్న 17,200 మంది విద్యార్థులు
♦ నేడు ఫార్ములా వన్ సింగపూర్ గ్రాండ్ ప్రి రేసు