పోస్ట్ లో మంత్రులకు చీరలు, గాజులు | student protest for tribal university in adilabad district | Sakshi
Sakshi News home page

పోస్ట్ లో మంత్రులకు చీరలు, గాజులు

Feb 13 2016 2:01 PM | Updated on Sep 3 2017 5:34 PM

ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగురామన్నలకు చీరలు, గాజు లను పోస్ట్ చేశారు.

ఆదిలాబాద్ టౌన్: ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగురామన్నలకు చీరలు, గాజు లను పోస్ట్ చేశారు. జిల్లా గిరిజన వర్సిటీ సాధన సమితి, అఖిలపక్షం, విద్యార్థి సంఘాలు శనివారం ఈ చర్యతో తమ నిరసన తెలిపాయి. జిల్లాలో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేయాలని నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన వర్సిటీ సాధన సమితి కన్వీనర్ రితేష్ రాథోడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్, బీజేపీ నాయకులు నగేష్, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement