వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి | Sakshi
Sakshi News home page

వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి

Published Wed, Oct 21 2015 1:23 PM

police-ride-on-prostitution-house-in-kurnool-district

మంత్రాలయం : కర్నూలు జిల్లాలో వ్యభిచార గృహాలపై బుధవారం పోలీసులు దాడులు నిర్వహించారు.  మంత్రాలయంలోని ఓ లాడ్జీలో వ్యభిచారం జరుగుతుందనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు యువకులను , ఓ యువతిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిపై కేసు నమోదు చేశారు. లాడ్జీ నిర్వహకులను విచారిస్తున్నారు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


 

Advertisement
Advertisement