శంకుస్థాపన భద్రత ఏర్పాట్లపై సీఎం సమీక్ష | ap cm reviews on foundation works | Sakshi
Sakshi News home page

భద్రత ఏర్పాట్లపై సీఎం సమీక్ష

Oct 19 2015 7:46 PM | Updated on Aug 18 2018 6:18 PM

ఏపీ రాజధాని శంకుస్థాపన పనుల ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

విజయవాడ : ఏపీ రాజధాని శంకుస్థాపన పనుల ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. దేశ ప్రధానితో పాటు వివిధ దేశాల ప్రతినిధులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న దృష్ట్యా భద్రతా ఏర్పాట్లుపై చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఏలాంటి గందరగోళ పరిస్థితులు తలెత్తకుండా శంకుస్ధాపన కార్యక్రమం సజావుగా చేయడానికి అన్ని శాఖల వారు సమిష్టిగా పనిచేయాలని చంద్రబాబు  అధికారులను కోరారు.  ట్రాఫిక్ క్రమబద్దీకరణతోపాటు పలు కీలక అంశాలపై డీజీపీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.       
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement