స్విమ్మింగ్కు వెళ్లే వారు చెవుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నీళ్లు చెవుల్లోకి ప్రవేశించి చెవిపోటు వచ్చే అవకాశం ఉంది. దీన్ని నివారించడానికి వీలైతే ఇయర్ప్లగ్స్ పెట్టుకోవాలి. ఈత పూర్తయ్యాక పొడిబట్టతో చెవులు శుభ్రం చేసుకోవాలి. స్విమ్మింగ్పూల్స్లో క్రిమిసంహారిణిగా క్లోరిన్ వంటి రసాయనాలు కలుపుతుంటారు. ఈ క్రిమిసంహార రసాయనాలు కొందరి చర్మంపై దుష్ప్రభావం చూపేందుకు అవకాశం ఉంది. ఈత కొట్టే సమయంలో చాలా మంది మునిగి ఈత కొడుతూ నీళ్లలోపల కళ్లు తెరుస్తుంటారు.
సాధారణంగా దీని వల్ల సమస్య లేకపోయినా... ఒక్కోసారి నీళ్లను శుభ్రంగా ఉంచేందుకు వాడే క్లోరిన్ వంటి రసాయనాలు కళ్లలోకి వెళ్లడం వల్ల కంటికి మంట రావచ్చు.ఒక్కోసారి బట్టలు మార్చుకునే చోట్ల అపరిశుభ్రత వల్ల కూడా పాదాలకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఒక్కోసారి వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. అందుకే ఆ ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచాలి.
నీళ్లలో ఎక్కువసేపు నానుతూ ఉండటం వల్ల శరీరంలోని లవణాలను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఇలాంటిప్పుడు చర్మం ముడతలు పడిపోయే అవకాశాలు ఉండవచ్చు. దీన్ని నివారించాలంటే ఈత పూర్తయిన వెంటనే చర్మానికి మాయిష్చరైజింగ్ క్రీమ్ రాయాలి.
సమ్మర్లో స్విమ్మింగ్ అంటే అందరికీ ఇష్టమే.. మరి జాగ్రత్తలు?
Published Wed, Mar 29 2017 11:48 PM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- అనంత్నాగ్–రాజౌరీలో... అంతుపట్టని ఓటరు నాడి
- పద్ధతి ప్రకారం పరిహారం
- కుమ్మక్కుతో విధ్వంసకాండ
- ఎన్నికలు vs ఏఐ
- ఇరాన్ అధ్యక్షుడి దుర్మరణం.. భారత్లో రేపు సంతాపదినం
- చరిత్రాత్మకం! సౌదీలో తొలిసారిగా స్విమ్వేర్ ఫ్యాషన్ షో!
- కారుతో ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి.. గంటల్లోనే బెయిల్
- అప్పటికి భారతీయులు ధనవంతులవుతారా.. అసలు సమస్య ఏంటంటే?
- రూ. 5 కోట్లు దండుగ అన్నారు.. చెత్తలో పడేసిందంటూ: యశ్ తండ్రి
- నాగబాబు ట్వీట్ వివాదం.. అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం!
Advertisement