'నాపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోంది' | Conspiracy by Yellow media, says ysr congress party pendurthi condidate gandi babji | Sakshi
Sakshi News home page

'నాపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోంది'

May 6 2014 10:26 AM | Updated on Aug 10 2018 8:06 PM

'నాపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోంది' - Sakshi

'నాపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోంది'

తనపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని విశాఖ జిల్లా పెందుర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండి బాబ్జీ ఆరోపించారు.

విశాఖ: తనపై  ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని విశాఖ జిల్లా పెందుర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండి బాబ్జీ ఆరోపించారు. ఓటర్లను అర్థిస్తాం ...తప్ప తెలుగుదేశం పార్టీ నేతల్లా బెదిరించమని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని గండి బాబ్జీ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు దేశం పార్టీ, ఎల్లో మీడియా మైండ్ గేమ్ ఆడుతోందని ఆయన మండిపడ్డారు. ఈ కుట్రలు, కుతంత్రాలను ప్రజలు అర్థం చేసుకున్నారని గండి బాబ్జీ తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement