గంగమ్మ ఆలయాన్ని దర్శించుకున్న వైఎస్ జగన్ | YS Jagan mohan reddy visits gangamma temple at pulivendula | Sakshi
Sakshi News home page

గంగమ్మ ఆలయాన్ని దర్శించుకున్న వైఎస్ జగన్

Nov 3 2015 3:27 PM | Updated on Jul 25 2018 4:09 PM

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం పులివెందులలో పర్యటించారు.

పులివెందుల: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం పులివెందులలో పర్యటించారు. అచ్చువెల్లి గంగమ్మ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పైడిపాలెం రిజర్వాయర్ను వైఎస్ జగన్ పరిశీలించారు. స్థానిక నాయకుడు లక్ష్మీనారాయణ ఇచ్చిన విందులో పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement