గంగమ్మ ఆలయాన్ని దర్శించుకున్న వైఎస్ జగన్ | YS Jagan mohan reddy visits gangamma temple at pulivendula | Sakshi
Sakshi News home page

గంగమ్మ ఆలయాన్ని దర్శించుకున్న వైఎస్ జగన్

Nov 3 2015 3:27 PM | Updated on Jul 25 2018 4:09 PM

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం పులివెందులలో పర్యటించారు.

పులివెందుల: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం పులివెందులలో పర్యటించారు. అచ్చువెల్లి గంగమ్మ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పైడిపాలెం రిజర్వాయర్ను వైఎస్ జగన్ పరిశీలించారు. స్థానిక నాయకుడు లక్ష్మీనారాయణ ఇచ్చిన విందులో పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement