నోటు పుస్తకాల పంపిణీ | Vasudha Foundation distributed under the note books | Sakshi
Sakshi News home page

నోటు పుస్తకాల పంపిణీ

Jul 16 2016 11:45 PM | Updated on Sep 4 2017 5:01 AM

మండలంలోని కౌఠ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో వసుధా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులకు

జైనథ్ : మండలంలోని కౌఠ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో వసుధా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులకు ఉచితంగా నోటుపుస్తకాలను అందజేసారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాద్యాయు విశ్వనాథ్ రెడ్డి, 52మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రెండు చొప్పున నోటు పుస్తకాలు అందజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు వసుధా ఫౌండేషన్ అధ్వర్యంలో ప్రతీ ఏట ఉచితంగా నోటు పుస్తకాలు అందజేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు రుక్మన్న, ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement