ఆర్టీసీ బస్సు బోల్తా | ts rtc bus roll over | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు బోల్తా

Jun 1 2017 2:11 PM | Updated on Sep 5 2017 12:34 PM

ఆర్టీసీ బస్సు బోల్తా

ఆర్టీసీ బస్సు బోల్తా

మాచారెడ్డి మండలం పాల్వంచ వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది.

► 20 మందికి గాయాలు

కామారెడ్డి: జిల్లాలోని మాచారెడ్డి మండలం పాల్వంచ వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు బోల్తా పడటంతో జరిగిన ఘటనలో 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది, పోలీసులు క్షతగాత్రులను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement