మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ ఓబుళమ్మ ఒక ప్రకటనలో తెలిపారు.
అనంతపురం రూరల్ : మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ ఓబుళమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశానికి మండల అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు హాజరు కావాలని కోరారు.