తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ | Tirumala devotees rush to be continued | Sakshi
Sakshi News home page

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

May 2 2016 8:12 AM | Updated on Sep 3 2017 11:16 PM

తిరుమలలో సోమవారం కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది.

తిరుమలలో సోమవారం కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 25 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కాలినడకన వచ్చిన భక్తులకు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు 2 గంటల్లో స్వామి దర్శనం లభిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement