తిరుమలలో సోమవారం కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది.
తిరుమలలో సోమవారం కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 25 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కాలినడకన వచ్చిన భక్తులకు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు 2 గంటల్లో స్వామి దర్శనం లభిస్తోంది.