పిడుగుపాటుకు స్పృహతప్పిన బాలుడు | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు స్పృహతప్పిన బాలుడు

Published Sun, Oct 9 2016 4:14 PM

The boy was unconscious by lightning

పార్వతీపురం: విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలోని జగన్నాధపురంలో ఆదివారం మధ్యాహ్నం పిడుగుపడింది. మేకలు మేపుతుండగా పిడుగుపడటంతో బాలుడు స్పృహతప్పి పడిపోయాడు. అతడిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మేకల మందలోని ఐదు మేకలు మృతి చెందాయి.
 

 
Advertisement
 
Advertisement