కల్యాణ వెంకటేశుని సన్నిధిలో కేంద్ర మంత్రి | suresh prabhu visits lord kalyana venkateswara temple | Sakshi
Sakshi News home page

కల్యాణ వెంకటేశుని సన్నిధిలో కేంద్ర మంత్రి

Jun 3 2016 9:33 PM | Updated on Sep 4 2017 1:35 AM

కల్యాణ వెంకటేశుని సన్నిధిలో కేంద్ర మంత్రి

కల్యాణ వెంకటేశుని సన్నిధిలో కేంద్ర మంత్రి

కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు.

చంద్రగిరి(చిత్తూరు): కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలోని కల్యాణ వెంకటేశ్వరస్వామిని శుక్రవారం రాత్రి కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన కేంద్ర మంత్రికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. కేంద్రమంత్రి వెంట టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement