విషజ్వరంతో విద్యార్థిని మృతి | student Dead in fever | Sakshi
Sakshi News home page

విషజ్వరంతో విద్యార్థిని మృతి

Aug 23 2016 12:16 AM | Updated on Nov 9 2018 5:02 PM

మండల కేంద్రానికి చెందిన ఏడోతరగతి విద్యార్థిని పుష్ప (12) సోమవారం విషజ్వరంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వైద్యసిబ్బంది తెలిపారు.

కుందుర్పి: మండల కేంద్రానికి చెందిన ఏడోతరగతి విద్యార్థిని పుష్ప (12) సోమవారం విషజ్వరంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వైద్యసిబ్బంది తెలిపారు.  నెలరోజులుగా జ్వరంతో బాధపడుతున్న పుష్పకు అనంతపురం, బెంగళూరు ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించామని, పరిస్థితి విషమించి సోమవారం తెల్లవారుజామున మృతిచెందినట్లు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement