ఎన్టీపీసీ ఏడో యూనిట్‌లో నిలిచిన విద్యుత్‌ ఉత్పత్తి | stop ntpce 7th unit | Sakshi
Sakshi News home page

ఎన్టీపీసీ ఏడో యూనిట్‌లో నిలిచిన విద్యుత్‌ ఉత్పత్తి

Aug 23 2016 10:18 PM | Updated on Sep 4 2017 10:33 AM

జ్యోతినగర్‌: ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టులోని ఏడో యూనిట్‌లో మంగళవారం అంతరాయం ఏర్పడటంతో అధికారులు యూనిట్‌లో విద్యుత్‌ ఉత్పత్తి నిలిపేశారు.

జ్యోతినగర్‌: ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టులోని ఏడో యూనిట్‌లో మంగళవారం అంతరాయం ఏర్పడటంతో అధికారులు యూనిట్‌లో విద్యుత్‌ ఉత్పత్తి నిలిపేశారు. 500 మెగావాట్ల సామరథ్యం గల  ఈ యూనిట్‌ బాయిలర్‌ ట్యూబ్‌ లీకేజీ ఏర్పడినట్లు గుర్తించిన అధికారులు నిలిపివేశారు. మరమ్మతులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం  2600 మెగావాట్ల ప్రాజెక్టులో 2100 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతోంది. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement