మైనార్టీలు ఉపకారవేతనాలకు దరఖాస్తు చేసుకోవాలి | scolarships for minarties | Sakshi
Sakshi News home page

మైనార్టీలు ఉపకారవేతనాలకు దరఖాస్తు చేసుకోవాలి

Sep 27 2016 10:02 PM | Updated on Sep 4 2017 3:14 PM

జిల్లాలోని ముస్లిం, క్రిస్టియన్, జైన్, బుద్ధిస్టు కేటగిరికి చెందిన విద్యార్థులు పోస్టుమెట్రిక్‌ స్కాలర్‌షిప్స్‌ కోసం ఈ నెల 30వ తేది వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని జాయింట్‌ కలెక్టర్‌–2 ఎంహెచ్‌.షరీఫ్‌ మంగళవారం తెలిపారు. అర్హత కలిగిన మైనార్టీ విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

ఏలూరు సిటీ :
జిల్లాలోని ముస్లిం, క్రిస్టియన్, జైన్, బుద్ధిస్టు కేటగిరికి చెందిన విద్యార్థులు పోస్టుమెట్రిక్‌ స్కాలర్‌షిప్స్‌ కోసం ఈ నెల 30వ తేది వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని జాయింట్‌ కలెక్టర్‌–2 ఎంహెచ్‌.షరీఫ్‌ మంగళవారం తెలిపారు.  అర్హత కలిగిన మైనార్టీ విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. జిల్లాలోని కళాశాల యాజమాన్యం అర్హత కలిగిన మైనార్టీ విద్యార్థులతో గడువులోగా ఉపకార వేతనాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయించాలని ఆదేశించారు. వివరాలకు 08812– 297059లో సంప్రదించాలని తెలిపారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement