
సత్యదేవుని సన్నిధిలో ఉప లోకాయుక్త
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉప లోకాయుక్త టి.గంగిరెడ్డి కుటుంబ సమేతంగా శనివారం రత్నగిరిపై సత్యదేవుని దర్శించుకున్నారు. ఆలయం వద్ద వారికి పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
Aug 27 2016 8:56 PM | Updated on Sep 4 2017 11:10 AM
సత్యదేవుని సన్నిధిలో ఉప లోకాయుక్త
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉప లోకాయుక్త టి.గంగిరెడ్డి కుటుంబ సమేతంగా శనివారం రత్నగిరిపై సత్యదేవుని దర్శించుకున్నారు. ఆలయం వద్ద వారికి పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.