చైన్ స్నాచింగ్లు, హత్యలు, దోపిడీలు, హత్యాయత్నాలకు పాల్పడిన నలుగురు ముఠా సభ్యులను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు.
చైన్ స్నాచింగ్లు, హత్యలు, దోపిడీలు, హత్యాయత్నాలకు పాల్పడిన నలుగురు ముఠా సభ్యులను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ. 50 లక్షల విలువైన 14 కిలోల బంగారు ఆభరణలతో పాటు రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.