
రూ.3 కోట్లతో పార్కింగ్ల ఏర్పాటు
మట్టపల్లి (మఠంపల్లి) : కృష్ణా పుష్కరాల నేపథ్యంలో మట్టపల్లి పుష్కర ఘాట్ వచ్చే భక్తుల కోసం రూ.3 కోట్లతో పార్కింగ్ల ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఆర్ అండ్ బీ స్పెషల్ ఆఫీసర్ వెంకట్ తెలిపారు.
Jul 19 2016 11:05 PM | Updated on Sep 4 2017 5:19 AM
రూ.3 కోట్లతో పార్కింగ్ల ఏర్పాటు
మట్టపల్లి (మఠంపల్లి) : కృష్ణా పుష్కరాల నేపథ్యంలో మట్టపల్లి పుష్కర ఘాట్ వచ్చే భక్తుల కోసం రూ.3 కోట్లతో పార్కింగ్ల ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఆర్ అండ్ బీ స్పెషల్ ఆఫీసర్ వెంకట్ తెలిపారు.