ఉగ్రవాదుల దాడులకు నిరసనగా వేములవాడ పట్టణంలో వేములవాడ ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలు శాంతి ర్యాలీ నిర్వహించారు.
ఉగ్రవాదుల దాడులకు నిరసనగా వేములవాడ పట్టణంలో వేములవాడ ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఉగ్రదాడులను అందరూ ఏకతాటిపై ఖండించాల్సిన అవసరముందని,హింసతో సాధించేదేమీ లేదని, ప్రజలందరూ సోదరభావంతో మెలగాలని ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న పలువురు మతపెద్దలు అన్నారు.