ఆ రోజు హోదా ప్రకటిస్తారని చెప్పారా ? | Minister prattipati pullaravu with the press | Sakshi
Sakshi News home page

ఆ రోజు హోదా ప్రకటిస్తారని చెప్పారా ?

Oct 24 2015 4:43 AM | Updated on Mar 23 2019 9:10 PM

ఆ రోజు హోదా ప్రకటిస్తారని చెప్పారా ? - Sakshi

ఆ రోజు హోదా ప్రకటిస్తారని చెప్పారా ?

రాజధాని శంకుస్థాపన రోజు ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ ప్రకటిస్తారని ఎవరైనా చెప్పారా? అని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు.

విలేకర్లతో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

 కొరిటెపాడు(గుంటూరు): రాజధాని శంకుస్థాపన రోజు ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ ప్రకటిస్తారని ఎవరైనా చెప్పారా? అని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం, రాష్ట్రం మధ్య చిచ్చుపెట్టాలని విపక్షాలు చూస్తున్నాయని దుయ్యబట్టారు. ప్రధానమంత్రి ప్రసంగాన్ని నిరసిస్తూ విపక్షాలు చేస్తున్న ఆందోళనలపై మంత్రి పుల్లారావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష పార్టీలు ముఖం చెల్లక శంకుస్థాపనకు రాలేదని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement