
జిల్లా కోసం బలిదానం
జనగామ జిల్లా కాదేమోననే మనస్తాపంతో బచ్చన్నపేట మండల కేంద్రం ఇందిరానగర్కు చెందిన కొన్నె బాలరాజు(28) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వం సోమవారం ప్రకటించిన జిల్లాల ముసాయిదాలో జనగామ పేరు లేకపోవడంతో బాలరాజు మనోవేదనకు గురయ్యాడు. మంగళవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకున్నాడు.
- జనగామ జిల్లా కాదేమోనని మనస్తాపం
- ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికుడు
- బచ్చన్నపేటలో విషాదం