కాటేసిన కరెంట్‌ | Sakshi
Sakshi News home page

కాటేసిన కరెంట్‌

Published Thu, Oct 13 2016 12:52 AM

man dies of vidyut shock

పెనుకొండ రూరల్‌ : పరిగి మండలం కాలువల్లిలో మంగళవారం రాత్రి విద్యుదాఘాతానికి గురై బీరప్ప(22) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఇంటి పైనున్న గవాచి మూయడానికి వెళ్లిన సమయంలో విద్యుత్‌ తీగలు తగిలి అతను అక్కడికక్కడే ప్రాణాలొదిలినట్లు వివరించారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement