
మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం
త్రిపురారం : పెద్దదేవులపల్లి వ్యవసాయ సహకార పరపతి సంఘంలో సభ్యులుగా ఉన్న పెద్దదేవులపల్లి, కామారెడ్డిగూడెం గ్రామాలకు చెందిన వద్ది సోమయ్య, ఠాకూర్ రాజకుమారీబాయి, బయ్య సైదులు, వనం కేశవులు అకాలంగా మృతి చెందారు.
Jul 25 2016 6:05 PM | Updated on Sep 4 2017 6:14 AM
మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం
త్రిపురారం : పెద్దదేవులపల్లి వ్యవసాయ సహకార పరపతి సంఘంలో సభ్యులుగా ఉన్న పెద్దదేవులపల్లి, కామారెడ్డిగూడెం గ్రామాలకు చెందిన వద్ది సోమయ్య, ఠాకూర్ రాజకుమారీబాయి, బయ్య సైదులు, వనం కేశవులు అకాలంగా మృతి చెందారు.