తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ | Devotees rush normal in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Aug 20 2016 8:11 AM | Updated on Sep 4 2017 10:06 AM

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో శనివారం భక్తుల రద్దీ తగ్గింది.

తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు 4 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటలు సమయం పడుతుంటే, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement