
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమలలో శనివారం భక్తుల రద్దీ తగ్గింది.
తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు 4 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటలు సమయం పడుతుంటే, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతోంది.