తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ | devotees rush less in Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Apr 21 2016 8:07 AM | Updated on Sep 3 2017 10:26 PM

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది.

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. ప్రస్తుతం ఏడుకొండలవాడి దర్శనానికి 4 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది.

అలాగే కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. కాగా, నేటితో శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు ముగియనున్నాయి. రేపటి నుంచి ఆర్జిత సేవలు పునరుద్దరణ చేయనున్నట్టు టీటీడీ ఒక ప్రకటనలో పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement