
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది.
తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం 23 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 9 గంటల సమయం పడుతుంటే, కాలినడకన వచ్చే భక్తులకు మాత్రం 5 గంటల సమయం పడుతోంది.