
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ తగ్గింది.
తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు రెండు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుంటే, కాలి నడకన వచ్చే భక్తులకు రెండు గంటల సమయం పడుతోంది.