తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ | Devotees rush decreased in Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Aug 25 2016 6:45 AM | Updated on Sep 4 2017 10:52 AM

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ తగ్గింది.

తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 2 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుంటే నడకదారి వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. ఈ రోజు శ్రీకృష్ణాష్టమి కావడంతో శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి, ఆస్థానం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అలాగే రేపు (శుక్రవారం) ఉట్లోత్సవం జరుగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement