రాయచోటి టౌన్: విజయా పాల డెయిరీకి పాలు పోసే పాడి రైతులకు సంక్రాంతి చిరుకానుకగా పాల ధర పెంచినట్లు డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. సోమవారం ఆయన రాయచోటి డెయిరీని తనిఖీ చేయడానికి వచ్చారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొన్నిమార్పులు తీసుకరాన్నుట్లు ఆయన స్పష్టం చేశారు.ఈ క్రమంలోనే మొదట పాల ధరలు పెంచినట్లు ఆయన చెప్పారు. వీటిలో కూడా కేవలం ఆవు పాలకు మాత్రమే ధరలు పెంచామని గేదె పాలకు మాత్రం ధరల్లో యథాతథంగా ఉంటాయని చెప్పారు. అలాగే ఇకపై బిల్లులను క్యాష్ రూపంలో కాకుండాబ్యాంక్ అకౌంట్లలలో జమచేస్తామన్నారు. గతంలో టీఎస్ రేటు ప్రకారం రూ.190లు ఉన్న ఆవుపాలు పెరిగిన ధరల ప్రకారం రూ.200లకు పెంచామని చెప్పారు. అలాగే గతంలో పెడింగ్లో ఉన్న రైతులు, ఏజెంట్ల పాల బిల్లులను త్వరలోనే చెల్లించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు.
ఆవుపాల ధర పెంపు
Published Mon, Jan 16 2017 9:03 PM
Advertisement
Advertisement
ఎంతో మంచి చేశాం.. ఇలాంటి ఫలితాన్ని ఊహించలేదు: వైఎస్ జగన్
కూటమి హవాను తట్టుకుని...
ఏపీలో ఎన్నికలు ఏం చెబుతున్నాయి?
9న చంద్రబాబు ప్రమాణస్వీకారం
అమేథీలో కిశోరీ లాల్ సంచలనం
నన్ను ఓడించాలని కుట్ర చేస్తే.. కేసీఆర్ అడ్రస్ గల్లంతైంది!
సీఎం పదవికి వైఎస్ జగన్ రాజీనామా
మాధవీలత ఓడిపోలేదు.. చిత్తుగా ఓడించిందెవరు?
తప్పక చదవండి
- అనంత్-రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలపై ఆగ్రహం.. కారణం ఇదే..
- వీకెండ్లో సినిమాల జాతర.. ఒక్క రోజే ఏకంగా పది చిత్రాలు!
- ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్లో గోల్ మాల్.. రాకేష్ రెడ్డి సీరియస్
- విజయానందంలో సీనియర్ హీరోయిన్.. కాలికి కట్టుతో భర్త!
- హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు: వైజాగ్ చేరుకున్న బాధితులు
- కంగనా రనౌత్ చెంప చెల్లుమనిపించిన ఎయిర్పోర్ట్ సిబ్బంది!
- చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
- భర్త చనిపోయిన 15 నెలలకు బిడ్డకు జన్మనిచ్చిన మోడల్.. ఎలాగో తెలుసా?
- దాదాపు రూ. 100 కోట్లు.. లగ్జరీ అపార్ట్మెంట్ కొన్న వజ్రాల వ్యాపారి
- హైదరాబాద్: ఉరుములు, మెరుపులతో భారీ వర్షం
Advertisement