విద్యార్థినికి పురుగుల మందు తాగించారు.. | A panic incident in nizamabad district | Sakshi
Sakshi News home page

విద్యార్థినికి పురుగుల మందు తాగించారు..

Jul 21 2016 4:00 PM | Updated on Sep 4 2017 5:41 AM

నిజామాబాద్ జిల్లా మచారెడ్డి మండలం చుక్కాపూర్లో దారుణం చోటుచేసుకుంది.

నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా మచారెడ్డి మండలం చుక్కాపూర్లో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు యువకులు ...ఇంటర్ విద్యార్థినికి బలవంతంగా పురుగుల మందు తాగించారు. దాంతో విద్యార్థిని తీవ్ర అస్వస్థతకు గురికాగా, ఆమెను చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement