విశాఖ జిల్లా రోలుగుంట మండలం గుత్తింపేట సమీపంలో మంగళవారం వేకువజామున 44 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.
విశాఖ జిల్లా రోలుగుంట మండలం గుత్తింపేట సమీపంలో మంగళవారం వేకువజామున 44 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. జిగిరెడ్డి నాయుడు, శ్యామ్కుమార్ అనే ఇద్దరు గంజాయిని ఆటోలో తరలిస్తుండగా... పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్ట్ చేశారు.