తుంగభద్ర జలాశయంలో 14.03 టీఎంసీల నీరు | 14.03 tmc water in thungabhadra dam | Sakshi
Sakshi News home page

తుంగభద్ర జలాశయంలో 14.03 టీఎంసీల నీరు

Jul 13 2017 10:42 PM | Updated on Sep 5 2017 3:57 PM

తుంగభద్ర జలాశయంలో నీటి మట్టం స్వల్పంగా పెరుగుతోంది. గురువారం నాటికి జలాశయంలో 14.03 టీఎంసీల నీరు చేరిందని అధికారులు తెలిపారు.

బొమ్మనహాళ్‌ : తుంగభద్ర జలాశయంలో నీటి మట్టం స్వల్పంగా పెరుగుతోంది. గురువారం నాటికి జలాశయంలో 14.03 టీఎంసీల నీరు చేరిందని అధికారులు తెలిపారు. అనంతపురం జిల్లాకు తాగు , సాగు నీరు అవసరాలు తీరుస్తున్న తుంగభద్రకు ఈసారి అనుకున్నంతగా నీరు చేరలేదు. జలాశయంలో గత సంవత్సరం ఇదే సమయానికి 30.856 టీఎంసీలు నిల్వ ఉండగా... ప్రస్తుతం 14.034 టీంసీల నీరు మాత్రమే ఉండని అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement