నేడు దివ్యాంగులు, వృద్ధులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం | special Darshanam to Divyang, elders at Tirumala | Sakshi
Sakshi News home page

నేడు దివ్యాంగులు, వృద్ధులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం

Jan 29 2018 9:11 AM | Updated on Sep 5 2018 2:14 PM

సాక్షి, తిరుమల: తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సర్వ దర్శనానికి 5 గంటల సమయం పడుతుండగా కాలిబాట భక్తులకు 2 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతున్నది. కాగా, సోమవారం వృద్ధులు,‌‌‌‌ దివ్యాంగులకు ప్రత్యేక దర్శనం కల్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మంగళవారం చంటి పిల్లల (5ఏళ్ళు) తల్లిదండ్రులకు ఉచిత ప్రత్యేక దర్శనం ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement