ధరలు రూ.18,990-19,290 రేంజ్లో
న్యూఢిల్లీ: హీరో ఎలక్ట్రిక్ కంపెనీ ఏవియర్ మోడల్లో రెండు ఈ-సైకిళ్లను బుధవారం మార్కెట్లెకి తెచ్చింది. వీటి ధరలను రూ.18,990, రూ.19,290గా (ఆన్ రోడ్ ధర, న్యూఢిల్లీ) నిర్ణయించామని హీరో గ్రూప్ మేనేజిండ్ డెరైక్టర్ నవీన్ ముంజాల్ తెలిపారు. యువ కార్పొరేట్ ప్రొఫెషనల్స్ కోసం రూపొందించిన ఈ సైకిళ్లు హైదరాబాద్, బెంగళూరు, ముంబై, పుణే, చెన్నైల్లో కూడా విక్రయించనున్నామని పేర్కొన్నారు. ఢిల్లీతో పోల్చితే ఈ నగరాల్లో ఈ సైకిళ్ల ధర అధికంగా ఉంటుందని వివరించారు.
ఢిల్లీ ప్రభుత్వం 15 శాతం సబ్సిడీ ఇవ్వడమే కాకుండా ఎలాంటి వ్యాట్ను విధించడం లేదని, అందుకే అక్కడ ధరలు తక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. లిధియమ్ బ్యా టరీలతో తయారైన ఈ ఏవియర్ ఈ-సైకిళ్లలో ఆరు గేర్లు ఉన్నాయని, 5 నుంచి 6 గంటల పాటు చార్జింగ్ చేస్తే గంటకు 25 కిమీ గరిష్ట వేగాన్ని అందుకోగలవని వివరించారు. వీటిని ఆన్లైన్లో కూడా విక్రయించనున్నామని పేర్కొన్నారు.
మార్కెట్లోకి రెండు హీరో ఎలక్ట్రిక్ సైకిళ్లు
Published Thu, Oct 30 2014 1:54 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement