117 కోట్ల డాలర్ల పరిహారం చెల్లించండి | Tata Sons ordered to pay NTT Docomo $1.17 billion in damages for JV stake | Sakshi
Sakshi News home page

117 కోట్ల డాలర్ల పరిహారం చెల్లించండి

Jun 25 2016 1:36 AM | Updated on Sep 4 2017 3:18 AM

117 కోట్ల డాలర్ల పరిహారం చెల్లించండి

117 కోట్ల డాలర్ల పరిహారం చెల్లించండి

జపాన్‌కు చెందిన ఎన్‌టీటీ డొకొమోకు 117 కోట్ల డాలర్లు నష్టపరిహారంగా చెల్లించాలని భారత్‌కు చెందిన టాటా సన్స్‌ను

టాటా సన్స్‌కు లండన్ ఆర్బిట్రేషన్ కోర్ట్ ఆదేశాలు
ముంబై/టోక్యో:  జపాన్‌కు చెందిన ఎన్‌టీటీ డొకొమోకు 117 కోట్ల డాలర్లు నష్టపరిహారంగా చెల్లించాలని భారత్‌కు చెందిన టాటా సన్స్‌ను లండన్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ఆదేశాలు జారీ చేసింది. భారత్‌లో  జాయింట్ వెంచర్ విషయమై మోసానికి పాల్పడినందుకు టాటా సన్స్ ఈ పరిహారం చెల్లించాలని లండన్ ఇంటర్నేషనల్  ఆర్బిట్రేషన్ కోర్ట్  ఆదేశాలు జారీ చేసిందని ఎన్‌టీటీ డొకొమో తెలిపింది. కాగా ఆర్బిట్రేషన్ ఉత్తర్వులు అందాయని, అధ్యయనం చేస్తున్నామని టాటా సన్స్ పేర్కొంది. ప్రస్తుతానికైతే ఎలాంటి వ్యాఖ్య చేయలేమని వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement