ఒత్తిడి నుంచి సెంచరీ లాభాల్లోకి
సాక్షి,ముంబై: స్టాక్ మార్కెట్లో వరుసగా మూడో రోజుకూడా లాభాల జోరు కొనసాగుతోంది. ఆరంభంలో ఊగిసలాట ధోరణికనిపించినా, మిడ్ సెషన్కి ఇన్వెస్టర్ల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ప్రస్తుం సెన్సెక్స్లాభాల సెంచరీ చేసి 119 పాయింట్లు ఎగిసి 37654 వద్ద, నిఫ్టీ 13 పాయింట్ల లాభంతో 11314 వద్ద కొనసాగుతోంది. హెచ్డీఎఫ్సీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ షేర్లు టాప్ గెయినర్స్గా ఉండగా... బజాజ్ కన్జూమర్ కేర్, ఐఓసీ, వేదాంత, జీ ఎంటర్టెయిన్మెంట్, ఇండియాబుల్స్ హౌసింగ్, ఎన్టీపీసీలు టాప్ లూజర్స్గా ఉన్నాయి, డాలర్తో దేశీయ కరెన్సీ రూపాయి 8 పైసలు బలపడి రూ.69.63డాలర్ వద్ద నిలిచింది.
మరిన్ని వార్తలు