రూప్‌మంత్ర బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రీతిజింటా

రూప్‌మంత్ర  బ్రాండ్‌  అంబాసిడర్‌గా ప్రీతిజింటా


దివీస హెర్బల్‌ కేర్‌ ప్రముఖ రూప్‌ మంత్ర క్రీమ్‌కు బాలీవుడ్‌ నటి ప్రీతిజింటా బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా ముంబైలో జరిగిన ఒక విలేకరుల సమావేశంలో పాల్గొన్న ప్రీతిజింటా, దివిస హెర్బల్‌ కేర్‌ సహ వ్యవస్థాపకులు సంజీవ్‌ జునేజాలను చిత్రంలో చూడవచ్చు. ప్రముఖ హెర్బల్‌  బ్రాండ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించడం పట్ల సంతోషంగా ఉందని ప్రీతిజింటా ఈ సందర్భంగా పేర్కొన్నారు. కంపెనీ ప్రతి ప్రొడక్ట్‌ విజయం వెనుకా సిబ్బంది కృషి ఉందని జునేజా అన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top