నెస్లే ఇండియా మూడవ మధ్యంతర డివిడెండ్‌ | Nestle India announces interim dividend of Rs33 per equity share | Sakshi
Sakshi News home page

నెస్లే ఇండియా మూడవ మధ్యంతర డివిడెండ్‌

Dec 4 2017 5:55 PM | Updated on Dec 4 2017 6:00 PM

Nestle India announces interim dividend of Rs33 per equity share - Sakshi

సాక్షి,ముంబై: నెస్లే ఇండియా లిమిటెడ్‌ భారీ డివిడెండ్‌ను ప్రకటించింది. 2017 సంవత్సరానికి మూడవ మధ్యంతర డివిడెండ్‌ను సోమవారం ప్రకటించింది.  ప్రతి ఈక్విటీ షేరుకు రూ.33 చొప్పున ఈ డివిడెండ్‌ చెల్లించనుంది.
 
రూ.10 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు ఈ మూడవ తాత్కాలిక డివిడెండ్  చెల్లిస్తుంది.  అర్హులైన పెట్టుబడిదారులకు డిసెంబరు 22నాటికి ఈ  చెల్లింపు చేయనుంది. అలాగే  డిసెంబర్ 12 ను రికార్డు తేదీగా  నిర్ణయించింది. కాగా ఇవాల్టి మార్కెట్‌లో నెస్లే ఇండియా లిమిటెడ్  షేరు  స్వల్పంగా నష్టపోయి  రూ. 7680 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement