మార్కెట్లోకి మిచెలిన్ ఎక్స్‌గార్డ్ రేడియల్ టైర్లు

మార్కెట్లోకి మిచెలిన్ ఎక్స్‌గార్డ్ రేడియల్ టైర్లు


న్యూఢిల్లీ: భారత్ కోసమే ప్రత్యేకంగా తయారు చేసిన రేడియల్ ట్రక్ టైర్లను ‘ఎక్స్ గార్డ్’ పేరుతో మిచెలిన్ కంపెనీ గురువారం దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. దీర్ఘకాలం మన్నిక, ఇంధన ఆదా, మరింత దృఢంగా ఈ టైర్లు ఉంటాయని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. తనకున్న పెటెంట్ టెక్నాలజీ ఆధారంగా వీటిని తయారు చేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top