గరివిడి మండలం దేవాడలోని ఒక స్టోన్ క్రషర్లో మహిళను దారుణంగా హత్య చేశారు.
విజయనగరం: గరివిడి మండలం దేవాడలోని ఒక స్టోన్ క్రషర్లో మహిళను దారుణంగా హత్య చేశారు. గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. ఈ ఘటనను సాక్షి వెలుగులోకి తెచ్చింది.
15 రోజుల క్రితం వెంకట నర్సింహం స్టోన్ క్రషర్లో ఒక మహిళను హత్య చేశారు. విషయం తెలిసి బంధువులు ఆందోళనకు దిగారు.