హైదరాబాద్ ఎర్రమంజిల్లో దీపావళి పండగ రోజు విషాద ఘటన జరిగింది.
హైదరాబాద్: హైదరాబాద్ ఎర్రమంజిల్లో దీపావళి పండగ రోజు విషాద ఘటన జరిగింది. తారాజువ్వపడి గుడిసె దగ్ధం అయింది. ఈ ప్రమాదంలో నాగమణి అనే మహిళ సజీవ దహనం అయింది.
ఘటనా స్థలాన్ని ఆర్డీఓ, తహసీల్దార్, టీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. మృతరాలి కుటుంబానికి ఎక్స్గ్రేషియా చెల్లించాలని టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు.