బైక్‌, లారీ ఢీ : ఇద్దరు మృతి | Two die in Road accident | Sakshi
Sakshi News home page

బైక్‌, లారీ ఢీ : ఇద్దరు మృతి

Oct 17 2015 2:49 PM | Updated on Aug 30 2018 3:56 PM

లారీ ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరం రోడ్డులో శనివారం మధ్యాహ్నం జరిగింది.

నల్లజర్ల రూరల్ (పశ్చిమ గోదావరి) : లారీ ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరం రోడ్డులో శనివారం మధ్యాహ్నం జరిగింది. నల్లజర్ల వైపు నుంచి ఇద్దరు వ్యక్తులు బైక్‌పై పోతవరం వైపు వెళుతుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది. తీవ్ర గాయాలతో బైక్‌పై ఉన్న ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతులను ప్రకాశరావుపాలెం గ్రామానికి చెందిన చందు (28), పెద్ది రాజు(28)లుగా గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement