తెనాలిటౌన్ : మూడు రోజుల క్రితం వర్షాలు కురవడంతో డెల్టాలో వరినాట్లకు రైతులు శ్రీకారం చుట్టారు. బోర్లు కింద పోసిన నారుమళ్లు ఏపుగా పెరగడంతో కంచర్లపాలెం, సోమసుందరపాలెం గ్రామాల్లో శుక్రవారం నాట్లు ప్రారంభించారు. వర్షాభావ పరిస్థితుల వల్లన కాల్వలకు సకాలంలో నీరు విడుదల అయ్యే పరిస్థితులు లేకపోవడంతో ఎక్కువ మంది వెద పద్ధతిపై వరిసాగుకు మొగ్గు చూపారు. తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో 93,750 ఎకరాల మాగాణి విస్తీర్ణం ఉంది.
దీనిలో దుగ్గిరాల మండలంలో 22 వేల ఎకరాలు, తెనాలిలో 22,500 ఎకరాలు, కొల్లిపరలో 15 వేల ఎకరాలు, కొల్లూరులో 12,250 ఎకరాలు, వేమూరులో 22వేల ఎకరాల్లో వరిసాగు చేయాల్సి ఉంది. కాగా డివిజన్ పరిధిలో సుమారు 40 వేల ఎకరాల్లో వెద పద్ధతిలో వరిసాగు చేపట్టారు. మిగతా 53,750 ఎకరాల్లో సాధారణ పద్ధతిలో వరినాట్లు వేయాల్సి ఉంది. మరో 10 రోజుల్లో నాట్లు వేసేందుకు పొలాలను రైతులు సిద్ధం చేస్తున్నారు.
వరినాట్లుకు శ్రీకారం
Published Sat, Aug 2 2014 12:37 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
Advertisement