ప్యాకేజీకి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది: యనమల | Sakshi
Sakshi News home page

ప్యాకేజీకి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది: యనమల

Published Sat, Feb 24 2018 1:33 AM

state government has agreed to the package: Yanamala - Sakshi

సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదాకు సమానంగా ప్యాకేజీ ఇస్తామని కేంద్రం తెలిపిందని, విదేశీ ఆర్థిక సాయం ప్రాజెక్టులకు నిధులు, కేంద్ర పథకాల కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా 90:10 శాతంగా ఇస్తామని కేంద్రం చెప్పడంతో ప్యాకేజీకి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement