ఆర్టీసీ బస్సు బోల్తా: 40మందికి గాయాలు | rtc bus turns and 40 injured | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు బోల్తా: 40మందికి గాయాలు

Feb 22 2015 11:57 PM | Updated on Sep 2 2017 9:44 PM

ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు శివారులోని వెంగముక్కలపాలెం వద్ద ఆదివారం అర్ధరాత్రి ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టి కాల్వలో పడింది

ప్రకాశం: ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు శివారులోని వెంగముక్కలపాలెం వద్ద ఆదివారం అర్ధరాత్రి ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టి కాల్వలో పడింది. ఈ ప్రమాదంలో 40మందికి గాయలాయ్యాయి. బస్సు నెల్లూరు జిల్లా వెంకటగిరి నుంచి తిరుపతి వెళుతుండగా వెనక నుంచి లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. బస్సులో దాదాపు 50మంది వరకు ప్రయాణీకులు ఉన్నారు. సంఘటనా స్థలానికి 108 సిబ్బంది చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

పోల్

Advertisement