ఎర్ర చందనం రవాణ.. 34 మంది అరెస్ట్ | redsandal smugglers aressted in kadapa distirict | Sakshi
Sakshi News home page

ఎర్ర చందనం రవాణ.. 34 మంది అరెస్ట్

Feb 10 2015 3:48 PM | Updated on Oct 30 2018 7:25 PM

కడప జిల్లా చిన్నమండెంలో తమిళనాడుకు చెందిన 34 మంది ఎర్రచందనం కూళీలను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు.

కడప: వైఎస్సార్ కడప జిల్లా చిన్నమండెంలో ఎర్రచందనం రవాణ కేసులో తమిళనాడుకు చెందిన 34 మందిని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు ఆర్టీసీ బస్సులో రాయచోటి నుంచి మదనపల్లి వైపు వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నట్టు చిన్నమండెం ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement