కలుషిత నీరుతాగి 50 మందికి అస్వస్థత | poluated-water-50-persons-hospitalised in-nellore | Sakshi
Sakshi News home page

కలుషిత నీరుతాగి 50 మందికి అస్వస్థత

Oct 16 2015 9:03 AM | Updated on Sep 3 2017 11:04 AM

నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలంలో కలుషిత నీరు తాగి 50 మందికి అస్వస్థతకు గురయ్యారు.

నెల్లూరు: నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలంలో కలుషిత నీరు తాగి 50 మందికి అస్వస్థతకు గురయ్యారు. మండలంలోని పాలచూరు ఈ ఘటన చోటు  చేసుకుంది. తాగు నీరు సరఫరా చేసే పైపుల్లోకి డ్రైనేజీ నీరు చేరడంతో నీరు కలుషితమై ఉంటుందని భావిస్తున్నారు.  అస్వస్థతకు గురైన వారిని హుటాహుటిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement